మోదీ అండ్ కో కొత్త స్కెచ్ ! బాబు కి చుక్కలు చూపించేస్తారట !

ఏపీ సర్కారుకు చుక్కలు చూపించేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు సిద్ధం అయ్యారు.ఇందుకు వారు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

నాలుగేళ్లపాటు తమతో కలిసి ఉన్న టీడీపీ బయటకు వెళ్తూ వెళ్తూ అనేక నిందలు వేసిందని, దేశవ్యాప్తంగా బీజేపీ అంటే ఏదో మోసం చేసే పార్టీ అన్నట్టు భావన కలిగేలా టీడీపీ ఆరోపణలు చేసిందని బీజేపీ లోలోపల రగిలిపోతోంది.

అందుకే సరైన సమయం చూసి టీడీపీని దెబ్బకొట్టాలని చూస్తోంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ గత ఎన్నికలలో బీజేపీతో పెట్టుకున్నటీడీపీ నాలుగేళ్లపాటు కలిసి మెలిగి ఉండి ఎన్నో ప్రయోజనాలు పొందింది.

ఆ తరువాత రాజకీయ పరిస్థితులు మారడంతో కేంద్రంపై నిప్పులు చెరుగుతూ.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని బయటకి వచ్చేసింది.

తమతో పొత్తును విరమించుకున్నాడని బీజేపీ నేతలకు బాధలేదు కానీ పొత్తును విరమించుకుంటూ ప్రత్యేకహోదా ఇవ్వకుండా బీజేపీ నేతలు మోసం చేసారని ప్రచారం చేసి మరీ జనాలలో బీజేపీపై ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించాడని అభిప్రాయపడుతున్నారు.

!--nextpage అందుకే బాబు పై కక్ష తీర్చుకునేందుకు ఏపీలో మెల్లగా పాగా వేద్దాం అని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తే హోదా అనే అంశంతో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి టైం చూసి దెబ్బగొట్టిన బాబుపై బీజేపీ పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది.

స్వయంగా మోడీనే ఈ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఏపీకి చెందిన భాజపా నేతలకు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ చీఫ్ అమిత్ షా, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లు సమావేశం ఏర్పాటు చేసి చేయాల్సిన పనులు వివరిస్తున్నారట.

టీడీపీ అవినీతి భాగోతాలే కాకుండా, హోదాపై పలు మాటలు మార్చిన బాబు ద్వంద నాలుకల ధోరణిని జనాలకు చేర్చి బాబు నిజస్వరూపం బయటపెట్టే ప్రణాళికలను వారికి వివరిస్తున్నట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా ఏపీలో టీడీపీ ప్రభుత్వం లో జరిగిన అనేక అవకతవకలు సాక్షాధారాలతో సహా బయటపెట్టి టీడీపీని దోషిని చేయాలనీ బీజేపీ చూస్తోంది.

బీజేపీ వైకిరిపై చంద్రబాబు నాయుడు పైకి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల ఆందోళన చెందుతున్నాడని బీజేపీ గ్రహించేసింది.

నాని రాజమౌళి కాంబినేషన్ రిపీట్ కానుందా.. ఈగ సీక్వెల్ ను అలా ప్లాన్ చేశారా?