జెడ్పీ సమావేశం నిర్వహణపై మంత్రి వేణు, చైర్మన్ పై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం

కాకినాడ: జెడ్పీ సమావేశం నిర్వహణ పై మంత్రి వేణు, చైర్మన్ పై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం.

ఇలాంటి పనికిమాలిన మీటింగ్ లకు పిలివొద్దన్న తోట త్రిమూర్తులు. """/" / మాట్లాడే విషయాలు ఇంకా ఉన్న సభ ముగించడం పై అసహనం.

సభ దృష్టి కి రాకుండా సమస్యలు ఎలా తీరతాయని మీటింగ్ నుంచి వెళ్లిపోయిన తోట త్రిమూర్తులు.

ఇట్స్ అఫీషియల్.. ఆరోజు నుంచి బిగ్ బాస్ షో.. ఈ షో టైమింగ్స్ ఏంటంటే?