ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత..!!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి పయనమయ్యారని తెలుస్తోంది.ఈ మేరకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హస్తినకు ఎమ్మెల్సీ కవిత బయలుదేరారు.

కాగా కవితతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ లు ఢిల్లీకి వెళ్లారు.అయితే సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

క్లిక్ పూర్తిగా చదవండి

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంతవరకు విచారణకు హాజరుకానని కవిత చెప్పినట్లు సమాచారం.

కేసీఆర్ కుటుంబం దండుపాళ్యం బ్యాచ్.. రేవంత్ రెడ్డి

చంద్రబాబు మేనిఫెస్టో పట్టించుకోలేదు.. మాజీ మంత్రి పేర్నినాని

ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో విచారణ

మంత్రులపై చంద్రబాబు సెటైర్లు

చంద్రబాబు మోసగాడు.. మంత్రి వేణుగోపాల కృష్ణ

వేసవిలో హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్లేసులు చాలా బెస్ట్..