విజయనగరం జిల్లా ఎస్ కోటలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ

విజయనగరం జిల్లా ఎస్.కోటలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఈ క్రమంలో ఎమ్మెల్యే అప్పలనాయుడిపై ఎమ్మెల్సీ రఘురాజు తిరుగుబావుటా ఎగురవేశారు.అప్పలనాయుడికి వ్యతిరేకంగా రఘురాజు బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ రఘురాజు ఆరోపించారు.

India-Israel Maitri Project : ఇజ్రాయెల్‌లో భారతీయ ఇన్‌ఫ్లూయెన్సర్ల పర్యటన