ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వాయిదా

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

కేసును సీబీఐ విచారణ జరపకుండా స్టే ఇవ్వాలని సుప్రీం ధర్మాసనాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు.

ఈ క్రమంలో స్టే ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం విచారణను జూలై 31కి వాయిదా పడింది.

అయితే కేసు విచారణను సీబీఐతో నిర్వహించాలన్న సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

వావ్, 60 లక్షల విలువైన గిఫ్ట్స్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన దుబాయ్ మిలియనీర్..!