బీఆర్ఎస్ నేతల తీరుపై ఎమ్మెల్యే ఈటల ఫైర్

బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దళితబంధులో కమీషన్లు తీసుకోవడం సరికాదన్నారు.

ఈ క్రమంలోనే దళితబంధులో అవినీతికి పాల్పడటంతో పాటు కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేల పేర్లను సీఎం కేసీఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేయాలని తెలిపారు.

శ్రీలీల కెరీర్ విషయంలో గందరగోళం.. ఆ ఒక్క తప్పే ఈ బ్యూటీకి మైనస్!