చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె బి.కొత్తకోట లో తప్పిన పెను ప్రమాదం...

కర్ణాటక రాష్ట్రం గౌనిపల్లి నుండి బి.కొత్తకోటకు వస్తుండగా మార్గమధ్యంలోని శెట్టిపల్లి వంతెన వద్ద అదుపు తప్పి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆటో లో ఉన్న వారూ కేకలు వేయడంతో గమనించిన స్థానిక శెట్టిపల్లి వాసులు వెంటనే డయల్ 100 ఫిర్యాదు చేశారు హుటాహుటిన తన సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన స్థానిక ఎస్సై రామ్మోహన్.

ప్రమాదానికి గురైన ఆటోను అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను తాళ్ల సహాయంతో ఒడ్డుకు చేర్చి వారి ప్రాణాల ను కాపాడిన పోలీసు సిబ్బంది మరియు.

శెట్టిపల్లి.వాసులు.

ప్రమాదానికి గురైన వారు బి.కొత్తకోట కు చెందిన మహబూబ్ బాషా(65) నజీర్ (35)లుగా గుర్తించిన పోలీసులు తమ ప్రాణాలను కాపాడిన పోలీసులకు ,స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు.

పవన్ కళ్యాణ్ ఓజీ డబ్బింగ్ పనుల్లో బిజీ కానున్నారా..?