ప్రతిపక్షాలపై మంత్రి వేణు గోపాలకృష్ణ ఫైర్

ఏపీలోని ప్రతిపక్ష నేతలపై మంత్రి వేణు గోపాలకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రైతుల విషయంలో విపక్ష నేతలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

రైతులకు ప్రభుత్వం బాసటగా నిలిచిందని మంత్రి తెలిపారు.గిట్టుబాటు ధరలతో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు.

అంతేకాకుండా జూన్ 1 నుంచి నీరు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

చంద్రబాబు పర్యటనపై ఆ పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని వెల్లడించారు.చంద్రబాబు షెడ్యూల్ ఇస్తే పవన్ నటిస్తున్నారని విమర్శించారు.

ఎవరు భయ్యా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. ఒకేసారి ఇద్దరి మహిళలతో..