చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నీచ రాజకీయాలు మానుకోవాలి.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలోని 51వ డివిజన్ లో ఇంటింటికి తిరిగి సమస్యలను తేలుసుకొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్.రాష్ట్రంలోని విద్యా, వైద్య రంగాల పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సీఎం జగన్ రూ.12 కోట్లల మంజూరు చేశారు.

రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోంది.పనికిమాలిన పవన్ కళ్యాణ్ మాటలు రాష్ట్ర ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఉద్యోగస్తుల సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏబీఎన్ రాధాకృష్ణ సీఎం జగన్ పాలన చూసి ఓర్చుకోలేక పోతున్నారు.

దిక్కుమాలిన రాజకీయాలు చేసే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రాధాకృష్ణ ఎప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలి.

ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలలో ఉద్యోగస్తుల సమ్మెలో చేస్తే పట్టించుకున్న సందర్భాలు లేవు.

పేమెంట్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్.పక్క రాష్ట్రంలో ఉండి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ లేదు.

రతన్ టాటా లవ్ చేసిన మరో ఇద్దరు అమ్మాయిలు ఎవరు..?