చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జీవో నెంబర్.

1 కాపీలు తగలబెట్టడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనమన్నారు.రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు.

పవర్ కోసం చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీస్తారని మంత్రి రోజా ఆరోపించారు.

8 పదుల వయస్సులో విజిల్స్ వేయించే నటన.. అమితాబ్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనా?