శారదా పీఠం సందర్శించిన మంత్రి ఆర్కే రోజా

విశాఖ పెందుర్తి : శారదా పీఠం సందర్శించిన మంత్రి ఆర్కే రోజా.ముందుగా రాజ్య శ్యామల అమ్మవారిని దర్శించుకున్న మంత్రి రోజా.

శారదా పీఠం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామినీ కలిసి ఆశీస్సులు తీసుకున్న ఆర్కే రోజా.

శోభితతో వైవాహిక జీవితం పై చైతన్య షాకింగ్ కామెంట్స్… తన సలహా తప్పనిసరి అంటూ?