మాజీ సర్పంచ్ కి మంత్రి నివాళి

యాదాద్రి జిల్లా:అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తుమ్మల సురేందర్ రెడ్డి మృతి చెందడంతో వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,ఈ కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు డా.

గాదరి కిశోర్ కుమార్,టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి లడ్డు వ్యవహారం.. రంగంలోకి దిగిన వేణు స్వామి భార్య.. క్షమాపణలు చెప్పాలంటూ?