ఎల్లారెడ్డిపేటలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ( KTR ) జూన్ 14 న (బుధవారం ) సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో ఈ క్రింది కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఉదయం 9.

30 గంటలకు సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి ఆలయం పున:నిర్మాణానికి (టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తో కలిసి) శంకుస్థాపన, సిరిసిల్ల పట్టణం.

ఉదయం 10.30 గంటలకు ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పున:నిర్మాణానికి (టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తో కలిసి) శంకుస్థాపన, ఎల్లారెడ్డిపేట.

మధ్యాహ్నం 12 గంటలకు కొర్రీ అనిల్ కుమార్ వివాహ వేడుకలకు హాజరు, సాయిమణికంఠ గార్డెన్, ఎల్లారెడ్డిపేట.

మధ్యాహ్నం 12.20 గంటలకు సుధాకర్ ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం.

ఎల్లారెడ్డిపేట.మధ్యాహ్నం 1 గంటలకు శ్రీనివాస్ యాదవ్ వివాహానికి హాజరు.

మున్నూరుకాపు కల్యాణమండపం, సిరిసిల్ల టౌన్మ ధ్యాహ్నం 1.15 గంటలకు చేనేత వస్త్రవ్యాపార సంఘం,నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరు.

వస్త్ర వ్యాపార సంఘ భవనం, సిరిసిల్ల పట్టణం.మధ్యాహ్నం 2.

30 గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం మధ్యాహ్నం 3 గంటలకు తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామశివారులో ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవం.

తెలంగాణ బడ్జెట్ లో ఏ శాఖలకు ఎంత కేటాయించారంటే..?