వేములవాడ పట్టణంలో నంది కమాన్ జంక్షన్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) వేములవాడ పట్టణంలో వీటిడిఏ నిధులు రూ.

కోటి 14 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన నంది కమాన్ జంక్షన్ ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ), వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు , జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.