మంత్రి దాడిశెట్టి రాజా నంబర్ వన్ క్రిమినల్..: నాగబాబు

మంత్రి దాడిశెట్టి రాజా నంబర్ వన్ క్రిమినల్: నాగబాబు

జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి దాడిశెట్టి రాజాపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మంత్రి దాడిశెట్టి రాజా నంబర్ వన్ క్రిమినల్: నాగబాబు

వైసీపీ ప్రభుత్వాన్ని దించకపోతే రాష్ట్రంలో యువతకు భవిష్యత్ ఉండదని చెప్పారు.మంత్రి దాడిశెట్టి రాజా నంబర్ వన్ క్రిమినల్ అన్న నాగబాబు తమ ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అని వెల్లడించారు.

మంత్రి దాడిశెట్టి రాజా నంబర్ వన్ క్రిమినల్: నాగబాబు

పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ను ఓడిస్తామని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

భారత్‌లో పాకిస్థానీ వ్యక్తి.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. అసలు ఏం జరిగిందంటే?

భారత్‌లో పాకిస్థానీ వ్యక్తి.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. అసలు ఏం జరిగిందంటే?