అమరావతి ఉద్యమంపై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు

అమరావతి ఉద్యమంపై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఉద్యమం అని ఆరోపించారు.

150 నుంచి 200 మంది మాత్రమే పాదయాత్ర చేసే వారుంటారని తెలిపారు.పాదయాత్ర పేరుతో రాష్ట్ర సంపదను 29 గ్రామాలకు ఖర్చు పెట్లాలని వారు కోరుతున్నారని తెలిపారు.

ఈ క్రమంగానే కాకినాడ నుంచి అన్నవరం టూ తిరుపతి 50 వేల మందితో పాదయాత్ర చేస్తానన్న.

మంత్రి దాడిశెట్టి రాజా అప్పుడు రాష్ట్ర సంపదను తమకు ఖర్చు పెడతారా? అని ప్రశ్నించారు.

లిక్కర్ కేసులో అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో మెన్షన్..!