యనమలకు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్
TeluguStop.com

టీడీపీ నేత యనమలకు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్ చేశారు.ఏపీ ఆర్థిక వ్యవస్థపై బహిరంగ చర్చకు యనమల సిద్ధమా అని ప్రశ్నించారు.


రాష్ట్రాన్ని అప్పులతో తూట్లు పొడిచింది టీడీపీయేనని విమర్శించారు.నీరు - చెట్టు పనులకు టీడీపీ రూ.


25 వేల కోట్ల బకాయి పెట్టిందని మంత్రి ఆరోపించారు.రాజకీయాల్లో యనమలకు విశ్వాసం లేదని విమర్శించారు.
సమ్మర్ స్పెషల్.. వెయిట్ లాస్ కు బెస్ట్ జ్యూస్ ఇది..!