ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు – మంత్రి బొత్స

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ప్రజలను మభ్యపెట్టి ఎందుకు ఆందోళనకు గురిచేస్తున్నారు.ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటమే వారి లక్ష్యం.

ఉద్యోగులు ప్రభుత్వ కుటుంబ సభ్యులు.ఎవరు ఆందోళన గురికావద్దు.

ఉద్యోగులను తొలగించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు.ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్..: సీఎం జగన్