చంద్రబాబుపై మంత్రి బొత్స విమర్శనాస్త్రాలు

టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలను సేవకులుగా వాడుకున్నారని మంత్రి బొత్స ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీలు తల ఎత్తుకుని తిరిగేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

టీడీపీ హయాంలో బీసీలకు ఒక్క కార్పొరేషన్ పదవైనా ఇచ్చారా అని నిలదీశారు.ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చిందని ప్రశ్నించారు.

ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి తప్పించామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించిన కేసీఆర్..!