జనసేన - బీజేపీ పొత్తుపై మంత్రి అమర్నాథ్ సెటైర్లు

ఏపీలో జనసేన - బీజేపీ పొత్తుపై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.

బీజేపీ, జనసేన పార్టీలు కలవడం వలన ఏమీ జరగదన్నారు.రెండు పార్టీలకు ఏపీలో ఓటు లేదు.

సీటు లేదంటూ విమర్శించారు.బీజేపీ రూట్ మ్యాప్ లో టీడీపీని కలుపుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అందుకే ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కలుస్తున్నారని పేర్కొన్నారు.

దేవర ఓటీటీ పూర్తి వివరాలు ఇవే… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?