అందుకే పార్టీలో కొందరికి నాపై అసంతృప్తి : ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
TeluguStop.com

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు.పది మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగే రాజకీయాలు చేయలేకపోతున్నా.


పోరంబోకుల్లా మనం ప్రవర్తిస్తేనే ఇప్పటి రాజకీయాల్లో నిలబడగలం.రాజకీయాల్లో పెద్దరికం పనికిరాదు.


"""/"/
అందుకే పాతతరం నాయకుడిగా మిగిలిపోయా.మా నన్న వసంత నాగేశ్వరరావు కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు లేవు.
ప్రతిపక్షాలపై నేను తప్పుడు కేసులు బనాయించను.అందుకే పార్టీలో కొందరికి నాపై అసంతృప్తి.