జమ్ముకశ్మీర్ కుప్వారాలో భారీ ఎన్‎కౌంటర్

జమ్ముకశ్మీర్ లోని కుప్వారాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.భద్రతాదళాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు.

ఈ క్రమంలో జుమాగండ్ లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.కాగా ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ముష్కరులను మట్టుబెట్టారు.

ఇటీవలే కుప్వారా సరిహద్దులో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను హతం చేసిన సంగతి తెలిసిందే.

కేరళను కుదిపేసిన కారులో హీరోయిన్ పై లైంగిక దాడి…. ఎన్నెళ్ళయిన దొరకని న్యాయం