గంజాయి పట్టివేత

సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలం మట్టపల్లి శివారులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా 72 కిలోల గంజాయి పెట్టుబడి చేసినట్లు హుజూర్ నగర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ కోదాడ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి వివరాలను వెల్లడించారు.

గంజాయి తరలిస్తున్న ఓ కారును స్వాధీనం చేసుకొని, ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి అరెస్ట్ చెయ్యగా మరో వ్యక్తి పరారయారని తెలిపారు.

వీడియో వైరల్‌: దటీజ్ నీతా అంబానీ.. కన్యాదానం ప్రాముఖ్యత ఎమన్నా చెప్పిందా..