కుక్కల దావడికి పలువురికి గాయాలు

రాజన్న సిరిసిల్ల చందుర్తి మండలం మూడపల్లి గ్రామం లో కుక్కల దాడిలో నలుగురు గాయపడ్డారు.

గమనించినా గ్రామ ప్రజలు అప్రమత్తమయి ఎదురు దాడి చేసి కుక్కని చంపేశారు.దీనితో గ్రామ ప్రజలు భయ భ్రాంతులకు లొనయ్యారు.

ఈ సంఘటన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.

అమెరికాలో అడ్మిషన్ కోసం.. బతికున్న తండ్రిని చనిపోయాడని , వెలుగులోకి భారతీయ విద్యార్ధి బాగోతం