మరోసారి సుప్రీంకోర్టుకు మనీశ్ సిసోడియా

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ, సీబీఐ కేసులలో తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

అయితే ఇప్పటికే బెయిల్ కోరుతూ ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కానీ బెయిల్ మంజూరు కాకపోవడంతో మనీశ్ సిసోడియా సుప్రీంకోర్టుకు వెళ్లారు.కాగా మద్యం కుంభకోణం సీబీఐ కేసులో ఫిబ్రవరి 26న, ఈడీ కేసులో మార్చి 9వ తేదీన సిసోడియాను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ… మెగా బ్రదర్ కూ ఛాన్స్