జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి

స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర శాసన సభ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla )కు కేటాయించబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి ( మనిగండ సామి )జిల్లా కేంద్రానికి గురువారం రాత్రి చేరుకున్నారు.

పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ లో శుక్రవారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ), ఎస్పి అఖిల్ మహాజన్( Akhil Mahajan ), అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ లు పరిశీలకులకు మొక్కలను అందించి స్వాగతం పలికారు.

అనంతరం ఎన్నికలలో వ్యయ లెక్కింపునకు ఏర్పాటు చేసిన, కమిటీ లు, బృందాలు, వాటి పనితీరును వివరించారు.

ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం వివరాలు తెలియజేశారు.

కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు…