Rajanna Sircilla : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సన్మాన కార్యక్రమానికి మండల గౌడ సోదరులు అధిక సంఖ్యలో హాజరు కావాలి :అధ్యక్షుడు బొంగాని అశోక్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘల ఐక్య వేదిక అధ్వర్యంలో నిర్వహిస్తున్న పొన్నం ప్రభాకర్ గౌడ్( Ponnam Prabhakar Goud ) కు సన్మాన కార్యక్రమానికి ప్రతి ఒక్క గౌడ బిడ్డ హాజరు కావాలి అని మండల గౌడ సంఘం అధ్యక్షుడు అశోక్ పేర్కొన్నారు.

ఈ సందర్బంగా మండలం లోని 22 గ్రామాల గౌడ సంఘా సభ్యులకు పెద్దలకు కరపత్రాల పంపిణీ చేశారు.

మండల అధ్యక్షుడు బొంగోని అశోక్ గౌడ్( President Bongani Ashok Goud ) మాట్లాడుతు ఈ నెల 10 న కరీంనగర్ లోని వి కన్వెన్షన్ లో జరిగే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు జరిగే ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి మండలం నుండి అధిక సంఖ్యలో గౌడ కులస్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమం లో గౌడ కులస్థులు ఉన్నారు.

గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మీద ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి…కారణం ఏంటి..?