రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్ర గాయాలు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం మర్రికుంట వద్ద కారు,బైక్ ఢీకొన్న సంఘటనలో భిల్య నాయక్ తండాకు చెందిన ధరావత్ నవీన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.