ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన రైతు గుండెబోయిన మల్లయ్య(48)వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ వేసుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో డ్రైవర్ సీట్లో ఉన్న మల్లయ్య అక్కడిక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

యూకే సార్వత్రిక ఎన్నికలు.. ఇద్దరు తెలుగు అభ్యర్ధుల ఓటమి