లక్షద్వీప్ ఎన్సీపీ ఎంపీ ఫైజల్ లోక్‎సభ సభ్యత్వం రద్దు

కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లోక్ సభ సభ్యుడు మహ్మాద్ ఫైజల్ సభ్యత్వం రద్దైంది.

ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.2009వ సంవత్సరంలో లోక్ సభ ఎన్నికల్లో జరిగిన ఓ హత్యాయత్నం కేసు విచారణను పైజల్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్థానిక కవరత్తి కోర్టు ఫైజల్ ను దోషిగా తేల్చి, పదేళ్ల జైలు శిక్ష విధించారు.

దాంతో పాటు రూ.లక్ష జరిమానా విధించారు.

కాగా ఫైజల్ ను లోక్ సభ ఎథిక్స్ కమిటీ డిస్ క్వాలిఫై చేసింది.

బాబును అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!