72 కేసుల్లో పట్టుబడ్డ మద్యం నిర్వీర్యం

సూర్యాపేట జిల్లా:గత సంవత్సర కాలంలో 72 కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్( Enforcement ) లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు నల్గొండ డిప్యూటీ కమీషనర్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ( Prohibition And Excise Department) ఉత్తర్వుల ప్రకారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మి నాయక్ అధ్వర్యంలో పట్టణ సీఐ,ఎస్ఐ పట్టణ పోలీసులు,ఎక్సైజ్ పోలీసులు మద్యాన్ని గురువారం సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్ వెనకాల క్రింద పోసి నిర్వీర్యం చేశామని,దీని విలువ సుమారు 2.

5 లక్షలు ఉంటుందని పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

విజయ్ గోట్ సినిమా మీద పెరుగుతున్న విమర్శలు… కారణం ఏంటంటే..?