లిక్కర్ స్కాం: మనీలాండరింగ్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.

ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అధికారులు కోర్టులో హాజరుపరిచారు.

పోలీసులు తనపై చేయి చేసుకున్నారని సిసోడియా న్యాయస్థానానికి తెలిపారు.దురుసు ప్రవర్తనపై సీసీ ఫుటేజ్ డేటాను పెన్ డ్రైవ్ లో అందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అదేవిధంగా అమిత్ అరోరా హెల్త్ రిపోర్ట్స్ అందించాలని జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

నేనే వద్దామని అనుకున్నా… రాలేకపోతున్నా.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్!