నంద్యాల జిల్లాలో చిరుత సంచారం కలకలం

నంద్యాల జిల్లా( Nandyala )లో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.శ్రీశైలం మండలం లింగాలగట్టులో చిరుత( Tiger ) సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.

తాజాగా ఓ మత్స్యకారుడిపై చిరుత పులి దాడికి పాల్పడిందని తెలుస్తోంది.దీంతో బయటకు రావాలంటేనే స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత బారి నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

అమానుషం.. యువకుడిపై దాడి ఆపై నోట్లో మూత్రం పోసి చిత్రహింసలు..