కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి తరలిన నాయకులు

రాజన్న సిరిసిల్ల( Rajanna Sirisilla ) జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు( Congress Party Leaders) బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి, బండారి బాల్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి ఏలూరు రాజయ్య, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ, ఎస్సీ సెల్ అధ్యక్షులు సూడిద రాజేందర్, గుర్రపు రాములు, చెన్ని బాబు, గంట అంజా గౌడ్,మేగి నరసయ్య, పందిర్ల శ్రీనివాస్ గౌడ్,రఫిక్,మండల మహిళా అధ్యక్షురాలు ఆకుల లత,బుర్క జ్యోతి, కొమిరిశెట్టి తిరుపతి, గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు గుడ్ల శ్రీను తదితరులు వెళ్లారు.

పాస్‌పోర్ట్‌లో థాయ్‌లాండ్‌ ట్రిప్ వివరాలు చెరిపేసిన యువతి.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్..?