ఇన్నాళ్ల తర్వాత నీ తండ్రి గుర్తొచ్చారా..? – లక్ష్మి పార్వతి

విజయవాడ: లక్ష్మి పార్వతి కామెంట్స్.భువనేశ్వరి ట్వీట్ చూసి ప్రెస్ మీట్ పెడ్తున్నానుఇన్నాళ్ల తర్వాత నీ తండ్రి గుర్తొచ్చారా???నీ తండ్రికి అన్యాయం జరిగితే ఇన్నేళ్లలో ఖండించింది లేదు.

లక్షల కోట్ల సమాధానం తెండి అని చంద్రబాబు, లోకేష్ లను అవినీతి చేపిస్తుంది.

తల్లి, తండ్రుల మీద గౌరవం ఉంటే నీ భర్త సంపాదన ని బయటపెట్టగలవ.

పనికిమాలిని సంతానం పుట్టారు, దోపిడీ వర్గానికి చెందినవారు.తెహేల్క డాట్ కామ్ నుండి నీ భర్త సంపాదించలేదా?నిజాయితీ పరుడుకి సేవచేసిన నేను అదృష్టవంతులని.

అవనితీ పరులను కాపాడటానికి బస్సు యాత్ర మొదలుపెట్టావా?? ఈ జాలి, సానుభూతి మీ నాన్న పై చూపించి ఉంటే సంతోషించేవారు.

నీ తండ్రి ప్రాణం తీసి, పార్టీ లాక్కుంటే ఎం చేసావ్.మానవతా విలువలు ఉంటే, ఆయనకే పుట్టి ఉంటే నిజం చెప్పు.

ప్రజల్లోకి ఎందుకు వస్తున్నావ్???తప్పు చేయలేదు అని ఎందుకు చెప్పడం లేదు???సింగపూర్,మార్షెస్, దుబాయ్ లో లక్షల కోట్లు విదేశాల్లో దాస్తున్నారు.

ఇన్నాళ్ళకి దొంగ దొరికాడు.గొప్ప తల్లివి నువ్వు, పనికి మాలిని కొడుకుకి జన్మనిచ్చావ్.

ఎంత మంది ప్రాణాలు తీసారో.మీ నాన్న మాటలకి సమాధానం చెప్పు.

అధికారం ఇవండీ లక్ష కోట్ల దోపిడీ చేస్తారని చెప్తావా???.

వయనాడ్ విషాదం.. భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించిన సెలబ్రిటీల జాబితా ఇదే!