లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‎కు ఊరట

లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‎కు ఊరట

లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‎కు ఊరట లభించింది.ఫైజల్‎ అనర్హత వేటును లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎత్తివేసారని తెలుస్తోంది.

లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‎కు ఊరట

ఈ మేరకు నోటిఫకేషన్ జారీ చేశారు.దీంతో ఫైజల్‎ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అమలులోకి వచ్చింది.

లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‎కు ఊరట

అయితే ఫైజల్‎కు ఓ కేసులో కవరత్తి సెషన్స్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

దీంతో లోక్ సభ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.దీనిపై ఫైజల్ ను సుప్రీంను ఆశ్రయించగా.

ఆయనకు ఊరట లభించింది.

ఎన్టీయార్ కెరియర్ ఇటు పోతుంది…దేవర ను మించి వార్ 2 ఉంటుందా..?

ఎన్టీయార్ కెరియర్ ఇటు పోతుంది…దేవర ను మించి వార్ 2 ఉంటుందా..?