హీరోయిన్ రమ్యకృష్ణకు చుక్కలు చూపించా : కృష్ణవంశీ

రమ్యకృష్ణ.తన అంద చందాలతో పాటు చక్కటి అభినయంతో తెలుగు సినిమా పరిశ్రమను ఊపు ఊపిన స్టారో హీరోయిన్.

ఎన్నో అద్భుత సినిమాల్లో నటించిం అందరి చేత శభాష్ అనిపించుకుంది.టాప్ హీరోలతో నటించి.

టాప్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ.తన ఒంటి మెరుపులతో కుర్రకారును తన మత్తులో పడేసింది.

అప్పట్లో తన అందాలతో కట్టిపడేసింది.వయసు పెరిగినా ఇప్పటికీ తన ఒంటి చమకులు తగ్గలేదని చెప్పుకోవచ్చు.

బాహుబలి సినిమాతో మాంచి కిక్ బ్యాక్ ఇచ్చింది రమ్యకృష్ణ.తన సెకెండ్ ఇన్నింగ్స్ ను ఓ రేంజిలో అదరగొట్టింది.

ప్రస్తుతం పలు సినిమాల్లో అవకాశలు పొంది ముందుకు దూసుకెళ్తోంది.సినీ కెరీర్ పరంగా బాగానే ఉన్నా.

వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంది ఈ ముదురుభామ.ఇంతకీ తన సంసార జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ దర్శకుడిగా వెలుగొందిన కృష్ణవంశీని రమ్యకృష్ణ పెళ్లాడింది.వీరికి ఓ అబ్బాయి కూడా ఉన్నాడు.

ఇతడి దర్శకత్వంలో రమ్యకృష్ణ పలు సినిమాలు చేసింది.అందులో భాగంగానే చంద్రలేఖ సినిమాకు కృష్ణ వంశీ దర్శకత్వం వహించాడు.

ఇందులో హీరోయిన్ గా రమ్యకృష్ణ నటించింది.ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలయ్యింది.

అక్కడి నుంచి ఈ వ్యవహారం నెమ్మదిగా పెళ్లి పీటల వరకు వెళ్లింది. """/"/ కొంతకాలం క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం అనే సినిమ తెరకెక్కింది.

ఈ సినిమా ఆడియో వేడుక ఘనంగా జరిగింది.ఇందులో పలు విషయాలను వెల్లడించాడు ఆయన.

మీరు పనిచేసిన ఏ స్టార్ నటులైనా మీకు చుక్కలు చూపించారా ? అని యాంకర్ ఆయనను అడిగింది.

అయితే చాలా మంది నటులకు తానే చుక్కలు చూపించినట్లు చెప్పాడు.తన భార్య రమ్యకృష్ణ కూడా చాలా చుక్కలు చూపించినట్లు వెల్లడించాడు.

అయితే తన భార్య ఆకాశం లాంటిదని చెప్పాడు.తను ఎంతో గాంభీర్యంగా ఉంటుందని వెల్లడించాడు.

చిరంజీవి తన మార్కెట్ ను పెంచుకోవాల్సిన అవసరం ఉందా..?