కోవూరులో మంత్రి బాలినేనిని అడ్డుకున్న స్థానికులు

నెల్లూరు: కోవూరులో మంత్రి బాలినేనిని అడ్డుకున్న స్థానికులు.వరద సమయంలో తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన.

ఒక్కసారిగా పెన్నాకి నీరు వదిలి తమని రోడ్డుపాలు చేసారని మండిపడ్డ జనం.ముందస్తు సమాచారం లేకుండా నీటిని వదిలి వరదకి కారణం అయారంటూ ఆగ్రహం.

సర్దిచెప్పిన స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, పోలీసులు.అయినా వినిపించుకోని ప్రజలు, తమకి నష్ట పరిహారం పెంచి ఇవ్వాలని డిమాండ్.

మహేష్ బాబు చేయలేని పని చేసి చూపించనున్న రామ్ చరణ్…