స్థానిక వైసీపీ నాయకుడిపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్

నెల్లూరు: స్థానిక వైసీపీ నాయకుడిపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్.

తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపాటు.సాల్ట్ సొసైటీ భూములను ఇప్పిస్తానని ఎకరాకు 5 లక్షలు ఎమ్మెల్యేకి ఇవ్వాలని ఆ నాయకుడు వసూలు చేస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే.

తమ సీనియర్ నాయకులు ఆ వ్యక్తిని పిలిచి మందలించారని, అయినా మారడం లేదన్న ప్రసన్న.

నాయకుడిని నమ్మి కుటుంబం తో పాటు ఓ సారి వారి ఇంటికి కూడా వెళ్లామన్న ఎమ్మెల్యే.

డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం తనకి లేదన్న ప్రసన్న.ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.

పూరి జగన్నాథ్ ప్లాప్స్ కి కారణం ఎవరు..?ఇక ఆయన సినీ కెరియర్ ముగిసినట్టేనా..?