ఏంటి ఈమె ఆ సినిమాలోని హీరోయినా?.. మరీ ఇంతలా మారిపోయిందేంటి?

సినీ ఇండస్ట్రీలో నటినటీలు సినిమాలలో హీరో హీరోయిన్ లుగా నటించి ఆ తర్వాత కొంచెం గ్యాప్ రాగానే గుర్తుపట్టలేని విధంగా మారిపోతూ ఉంటారు.

మరి ముఖ్యంగా హీరోయిన్లు అయితే కొంచెం గ్యాప్ రాగానే ఇంతకుముందు ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఈ హీరోయిన్ ఒకటేనా అన్న అనుమానం ఇచ్చే విధంగా మారిపోతూ ఉంటారు.

ఒక హీరోయిన్ కూడా అదే విధంగా మారిపోయింది.ఆమెను చూసిన నెటిజన్స్ ఆమె కాదు అంటూ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్.

కొత్త బంగారు లోకం సినిమాతో ఎక్కాడ ఎక్కాడ అనే ఒక్క డైలాగ్ తో విపరీతంగా పాపులారిటీ సంపాదించుకుంది శ్వేతా బసు.

అదేవిధంగా ఈమె కొత్త బంగారులోకం సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్‌ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సరైన హిట్స్‌ లేక తమిళ, హిందీ పరిశ్రమలకు వెళ్ళిపోయింది.

అక్కడ పలు సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన విధంగా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. """/" / మరోవైపు పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది శ్వేతా బసు.

ఇక ఈమె 2018 రోహిత్ మిట్టలను పెళ్లాడింది.కానీ ఏడాది కూడా తిరగకముందే అతనితో విడాకులు తీసుకుని విడిపోయింది.

అయితే ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్న శ్వేత బసు చివరగా తెలుగులో విజేత సినిమాలో తళుక్కుమంది.

సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తరచూ హాట్ ఫోటో షూట్లతో అభిమానులకు చేరువగా ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే కొత్త బంగారు లోకం సినిమాలో ఉన్న హీరోయిన్, తాజాగా ఈ ఫోటోలలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకటేనా అన్న విధంగా మారిపోయింది.

చాలామంది ఈమెను గుర్తుపట్టలేకపోయారు.

మహాభారతం తెరకెక్కించడానికి ఆ డైరెక్టర్ పర్ఫెక్ట్ ఛాయిస్.. నాగ్ అశ్విన్ కామెంట్స్ వైరల్!