శిథిలావస్థలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి సంకల్పించిన కొండూరి గాంధీ బాపు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట( Gambhiraopet ) మండలం గజ సింగవరం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి స్థానికులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొండూరి గాంధీ బాపు ( Konduri Gandhi Bapu )సంకల్పించారు.

గ్రామస్తుల కోరిక మేరకు త్వరలోనే ఆలయ నిర్మాణానికి పూనుకుంటామని గాంధీ బాపు తెలిపారు.

అలాగే నిర్మాణంలో ఉన్న శ్రీ రామాలయ, వెంకటేశ్వర, ఆంజనేయ స్వామి దేవాలయాలను పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈఫిల్ టవర్ దగ్గర అదిరిపోయే డ్యాన్స్ చేసిన ఇండియన్.. వీడియో చూస్తే..