రక్త దాత గిరిధర్ రెడ్డి కి మొక్క ను బహుమతి గా అందించి అభినందించిన కొండూరి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఆపదలో ఉన్న వారికి 49 సార్లు రక్తదానం చేసి పలు అవార్డులు అందుకుని పలువురికి ఆదర్శంగా నిలిచిన వంగ గిరిధర్ రెడ్డి కి మొక్క ను బహుమతి గా అందించి మాజీ టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అభినందించారు.

ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, డైరెక్టర్ నరసింహారెడ్డి మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దోమ్మాటి నరసయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌస్ బాయి , బండారి బాల్ రెడ్డి , మేగి నరసయ్య , గుండాడి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం పదవి పై మనసులో కోరిక బయటపెట్టిన పవన్.. ఏమన్నారోతెలుసా?