కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం...
TeluguStop.com
ఇండిపెండెంట్ అభ్యర్థి చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి లో చేరారు.సంఖ్య బలం 15 కు చేరింది.
కొండపల్లి మున్సిపాలిటీలో ఓటు వినియోగించుకోనున్న ఎంపీ కేశినేని నాని 16కు చేరుకున్న టీడీపీ బలం.
వైసీపీ బలం 15కు పరిమితం.ఒక్క ఓటు తేడాతో కొండపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోనున్న టీడీపీ.
మమ్మల్ని వదిలేయండి.. చెత్త కామెంట్లు పెట్టొద్దు.. దివ్య శ్రీధర్ కామెంట్స్ వైరల్!