దేవుడు స్పెషల్ గా చెక్కిన సింగిల్ పీస్ పవన్..!

కోలీవుడ్ స్టార్ డైరక్టర్ ఎస్.జే సూర్య రీసెంట్ గా శింబు హీరోగా నటించిన మానాడు సినిమాలో నటించాడు.

ఈ సినిమా తెలుగులో కూడా రిలీజైంది.ఆల్రెడీ తెలుగులో డైరక్టర్ గా పరిచయం ఉన్న ఎస్.

జె సూర్య ఈ సినిమాలో నటుడిగా మెప్పించాడు.ఆల్రెడీ మహేష్ స్పైడర్ సినిమాలో విలన్ గా నటించిన ఎస్.

జె సూర్య ఈ సినిమాలో మరోసారి తన నటనతో మెప్పించారు.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తను పనిచేసిన ఇద్దరు స్టార్స్ పవన్, మహేష్ ల గురించి చెప్పాడు ఎస్.

జె సూర్య.పవన్ గురించి చెబుతూ ఏదైనా నిర్ణయం చాలా త్వరగా తీసుకుంటారని.

దేవుడు చాలా స్పెషల్ గా చెక్కిన సింగిల్ పీస్ లా పవన్ కనిపిస్తారని అన్నారు.

ఇక మహేష్ గురించి చెబుతూ మహేష్ ప్రతి విషయానికి చాలా ఆలోచిస్తాడని.కొద్దిగా టైం తీసుకుని నిర్ణయం తీసుకుంటాడని అన్నారు.

ఎస్.జె సూర్య కామెంట్స్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో సందడి మొదలైంది.

ఎస్.జె సూర్య డైరక్టర్ గా కెరియర్ కు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నారు.

 తమిళంలో ఆయనకు నటుడిగా మంచి అవకాశాలు వస్తుండటంతో అలానే కొనసాగుతున్నారు.

హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఫ్లెక్సీల కలకలం..!