రాజన్న సేవలో ప్రొఫెసర్ కోదండరాం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) దక్షిణ కాశీగా ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి( Sri Raja Rajeswara Temple , Vemulawada )వార్లను బుధవారం ప్రొఫెసర్, తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం దర్శించుకున్నారు.

అనంతరం అర్చక స్వాములు వారిని ఆశీర్వదించారు.వారి వెంట ఆలయ ఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు అలీ శంకర్ ప్రసాదాలు అందజేశారు.

ప్రియుడిని రెండో పెళ్లి చేసుకున్న చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్.. ఫస్ట్ లవ్ బ్రేకప్ కావడంతో?