Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి విమర్శలు

జగిత్యాల జిల్లాలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుందని ఆరోపించారు.తెలంగాణ సమాజం తలదించుకునేలా కేసీఆర్ కుటుంబం వ్యవహరించిందన్నారు.

అన్ని పథకాల్లో కేసీఆర్( KCR ) కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేశారు.

"""/" / ఆరు గ్యారెంటీల( Six Guarantees ) పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని మండిపడ్డారు.

అయితే తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం( PM Modi ) కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.

త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ పోసాని పేరు ప్రస్తావించిన పూనమ్.. అసలేం జరిగిందంటే?