సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ లో కిడ్నాప్ కలకలం

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ లో కిడ్నాప్ కలకలం సృష్టించింది.నాలుగేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు బాధిత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

పక్షికి సీపీఆర్ చేసి బతికించిన కేరళ వ్యక్తి.. నెటిజన్లు ఫిదా..