సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న కే.జి.ఎఫ్ హీరో యష్..

విశాఖ, సింహాచలం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని కే జి ఎఫ్ హీరో యష్, వాహిని స్టూడియో అధినేత కొర్రపాటి సాయి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారినీ కప్ప స్తంభం ఆలింగనం, బేడ ప్రదక్షిణ చేసి చేయించి స్వామివారి దర్శనం తదుపరి వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను ఇఓ ఎంవి సూర్య కళ అందజేశారు.

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి పై వైసీపీ సంచలన ఆరోపణలు