వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను పారిపోయానని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కాలేజీ పని ఉండటం చేత కడపకు వెళ్లానన్న ఆయన పారిపోలేదని తెలిపారు.
పారిపోవడానికి తానేమీ తప్పు చేయలేదని తేల్చి చెప్పారు.తన భార్యను విచారించడానికి తమ ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారన్నారు.
అంతేకానీ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
వైరల్ వీడియో: శివయ్యను చుట్టేసిన నాగమయ్య..