బీజేపీ నేత డా.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ నేత డా.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని చెప్పారు.బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ లేదని తెలిపారు.

గుజరాత్ గురించి మాట్లాడే ముందు బీఆర్ఎస్ నేతలు ఆలోచించుకోవాలని లక్ష్మణ్ సూచించారు.బీజేపీని విమర్శించే అర్హత బీఆర్ఎస్ కు లేదని చెప్పారు.

బీజేపీ కార్యకర్తల పార్టీ అని తెలిపారు.జేపీ నడ్డా నాయకత్వంలో బీజేపీ మరింత బలపడిందని పేర్కొన్నారు.

తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలను కమలం సవాల్ గా స్వీకరించిందని తెలిపారు.బీఆర్ఎస్ బావిలో కప్పల మాదిరిగా మోదీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

తస్మాత్ జాగ్రత్త.. ఈ కొత్త రకం దొంగతనం గురించి తెలుసుకోకపోతే లక్షల్లో నష్టం..?